Mallikarjun Kharge | ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, పార్టీ హైకమాండ్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటికి చెప్పరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్టుగా.. 4+2 ఫార్మలా మంత్రివర్గ
Revanth Cabinet | తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు క్యూ కడుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత�
దీపావళి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం,అసహనం వ్యక్తం చేసిందా?
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో నియామకాల లొల్లి కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత ఏడాది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తంతు తెగట్లేదు. పదవుల వ్యవహారం ఓ కొలిక్కి రా�
Congress meet | తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది సీఎం పదవిని ఆశిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస�
ఐదేండ్లూ తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంతలోనే మాట మార్చారు. సీఎంను మార్చాలా? వద్దా? అనేదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయిస్తుందని అన్నారు.
కర్నాటక సీఎం (Karnataka CM) పదవిపై తీవ్ర తర్జనభర్జనలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ కేంద్రంగా కొద్దిరోజులుగా సాగుతున్న కర్నాటకానికి తెరపడింది.
Siddaramaiah: తాజా సమాచారం ప్రకారం.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత డీకే శివకుమార్క�
Sukhwinder Singh Sukhu | హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సీనియర్ నాయకుడు సుఖ్విందర్ సింగ్ సుఖుకే కట్టబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గిచూపింది. పదవిని ఆశిస్తున్న
Himachal Chief Minister | హిమాచల్ప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని తేల్చబోయేది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీయేనని ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. హిల్స్టేట్లో