Police Jobs | ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు జారీ చేయాలని పోలీసు నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్ చేసింది.
Harish Rao | రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికలు అంటేనే వణుకు పుడుతున్నది. జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మ�
‘కాంగ్రెస్ సర్కారు అచ్చినంక ఏది కూడా సక్కగా ఇచ్చింది లేదు..కేసీఆర్ సార్ పాలననే బాగుండే..’ అంటూ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా మహిళలు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎదుట గుర్తుచేసుకున్న�
అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు, ఫర్నిచర్ సరఫరా కోసం ఉద్దేశించిన టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణల్లో నిజం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది.
కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగ సంఘాల జేఏసీ వెనక్కి తగ్గింది. ఉద్యమ కార్యాచరణను వాయిదావేసింది. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన నల్లబ్యాడ్జీలతో నిరసన ఉండబోదని తాజాగా ప్రకటించింది.
తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
రైతులు ఆరుగాలంగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగొలు కేంద్రాలకు తరలించి రెండు నెలలు గడిచినా కొనుగొలు చేయలేదు. ఈ క్రమంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యాన్ని చూసి తట్టుకోలేక తడిచిన
జిల్లాలో ఇప్పటివరకు 3114 మంది రైతుల నుంచి 15,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 36.04 కోట్ల విలువైన ధాన్యానికి, రూ.20.33 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి.
Harish Rao | ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించాలని.. రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ నేత హరీశ్రావు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ �
Indiramma Illu |‘మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? మాకు ఎందుకు మంజూరు చేయలేదు? కాంగ్రెస్ సానుభూతిపరులు, అనుచరులకే ఇందిరమ్మ కమిటీలు ఇండ్లు మంజూరు చేస్తున్నాయి, వెంటనే కమిటీలను మార్చాలి’ అంటూ భద్రాద్రి కొత్తగూడ�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కక్షకు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు శిక్ష అనుభవిస్తున్నారు. నెలలు గడిచినా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తాత్సారం చేస్తున్నారు. గట్ట�
అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నిజం మౌనంగా ఉంటే అబద్ధమే రాజ్యమేలుతుందనే సామెత కాంగ్రెస్ సర్కార�
‘మాకు న్యాయం ఎప్పుడు చేస్తరో, మాకు ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకొంటారో చెప్పండి’ అంటూ కౌలు రైతులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్క�