రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లతోనే కాలం గడుపుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గ
విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల �
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)పై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చాలని సిబ్బంది కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
‘ ఇదివరకే ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో పేదలకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెందిన బాధిత మ�
MLA Sudheer Reddy | చంపాపేట డివిజన్ బైరామాల్ గూడ చెరువు సమీపంలోని కొంత ప్రభుత్వ స్థలంలో గత 30 సంవత్సరాల క్రితం నుంచి పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న పేదల ఇండ్లకు ఎలాంటి ఢోకా లేకుండా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎ�
KTR | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన యువకుడిని పోలీసులు రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించి అరెస్ట్ చేయడం �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అశోక్నగర్లోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�