Harish Rao | బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైసింగ్.. ఇదేనా మీరు చ
Dasyam Vinay Bhasker | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�
అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్... సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! �
MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
Kothagudem | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది.
కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే ఆరోపణలు చేశారని, అందాల పోటీల నిర్వహణతో ఒక రూపాయి అయినా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వ�
రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ వారసులుగా సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ గడ్డపై.. ఇక్కడి ఆడబిడ్డలతో అందాల భామల కాళ్లు కడిగించడమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డ
Parigi | పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొనసాగినప్పటి నుంచి పరిగి పరిధిలో గల ఎర్రగడ్డపల్లి, సుల్తాన్న�
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరి
Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు.
Justice Chandrakumar | చత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.