సోనియాగాంధీ తెలంగాణ తల్లి అయితే బలి దేవత ఎవరని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడంతోనే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచే
KTR | కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ కల్వకుంట్ల తారకరామారావు డెడ్లైన్ విధించారు. నవంబర్ 10వ తేదీలోగా బీసీ గణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం బీఆర్ఎస్ బీసీ నే�
KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. జాతీయ సగటు కంటే అధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన రా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంతో తెలుసా? ఇప్పటికి రూ.71,495 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర�
విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, సాగునీటిరంగం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి ప్రాధాన్యత రంగాల్లో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రె�
సచివాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించార
Harish Rao | అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కారు అని.. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్�
రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జేఈఈ, నీట్, ఎప్సెట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న శిక్షణ సంస్థలను కట్టడిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ�
సుస్థిర ప్రభుత్వం... సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొం
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి... మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు ఆ పై మొ
మంత్రి శ్రీధర్బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నట్టేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘అతి తెలివి మంత్రీ.. మీ ‘చిట్టినాయుడు’