రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న తీరు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐచ్ఛికం అని చెప్తూనే ఎన్యూమరేటర్లు దబాయించి వివరాలు సేకరిస�
ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాకముందే అన్ని రంగాల ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్శాఖ సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించ�
బీఆర్ఎస్ సర్కారులో సమగ్ర కుటుంబ సర్వే చేపడితే విమర్శించిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు పేరు మార్చి తిరిగి అదే సర్వే చేపట్టడం విడ్డూరంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. కొ
అర్బన్ పార్క్ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అటవీ శాఖ భూములలో ప్రజలకు సౌకర్యంగా ఉండి అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఆరు అర్బన్ పార్క్ల ఏర్పాట�
జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జేఎన్ఏఎఫ్ఏయూకు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 53 రోజులుగా తామంతా నిరసన కార్యక్రమాలు చేస్�
Harish Rao | ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
IAS Officers | రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఈ సారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
TGPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి సోమవారం సాయంత్రం విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
KTR | రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
KTR | తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. నేను ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను.. అప్పుడే హైదరాబాద్ ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది. అప్పుడే వణ�
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించింది చాలక మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాల చిట్టా విప్పారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు పై కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఆదివారం ఎన్యూమరేటర్లు కులగణన స�