KTR | సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాన నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని ర�
KTR | లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో క�
ఎప్పుడో గత శతాబ్ది పూర్వార్ధంలో మహాకవి చెప్పిన ఈ మాటలు నేటికీ నిత్య సత్యాలుగా ముందు నిలుస్తున్నాయంటే రాజకీయ విలువలు, పరిపాలన ప్రమాణాలు ఎంతగా పతనం అవుతున్నాయో ఊహించవచ్చు. పాలకుల్లో విష సంస్కృతి పడగలెత్�
రాష్ట్రంలో ప్రజాపాలన పడకేసిందని, కాంగ్రెస్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడం
ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించినందుకు నెలనెలా ఠంచనుగా వేతనం తీసుకుంటున్నా.. అది చాలదనట్లు ఆమ్యామ్యాలకు మరిగి కొందరు అధికారులు పక్కచూపులు చూస్తున్నారు. పని ఏదైనా సదరు బాధితుల నుంచి రూ.వేలు, లక్�
Kodangal | తమ భూములను లాక్కొవద్దు అని నిరసన తెలుపుతున్న రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి జైళ్లకు పంపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో లగచర్ల బాధితురాలి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
KTR | లగచర్ల ప్రజల తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ గ్రామ ప్రజలకు అండగా ఉంటాం.. తప్పకుండా ఆదుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
Maoists | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) పాలనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల లేఖ రాయడం సంచలంగా మారింది.
హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ... ఆపై పటాన్చెరు... బాలానగర్... ఉప్పల్... జీడిమెట్ల... నాచారం... కాటేదాన్... ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నదని ప్రజలు వి�
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అన్ని విధాల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సు�