గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా కాంగ్రెస్ సర్కార్ వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రా ల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న�
బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన వాస్తవ అప్పులు రూ. 4.17 లక్షల కోట్లు అయితే రూ.7 లక్షల కోట్లు అని చెప్తూ డిప్యూటీ సీఎ
మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయకుండానే ప్రపంచబ్యాంకును, కేంద్ర ప్రభుత్వాన్ని సాయం ఎలా అడిగారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎ
HYDRAA | జూలై తర్వాత కడుతున్న నిర్మాణాల్లో అక్రమమని తేలితే కూల్చేయడం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించార�
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లాలో ఇటీవల భూసేకరణ చేపట్టింది. తమకు జీవనాధారం లేకుండా పోతున్నదని ఆందోళన చెందిన లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం నిర్వహించిన ప్ర�
ప్రజా పోరాటాలు, ఉద్యమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వర్గం ఏ పిలుపునిచ్చినా వెంటనే పోలీసులను రంగంలోకి దింపి నిర్బంధక�
Dasoju Sravan | రాక్షస ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లగచర్ల గిరిజన రైతుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.