దేవాదుల పంపులు సకాలంలో ఆన్చేసి నీళ్లివ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల మధ్య కొట్లాటలతోపాటు రైతుల మధ్య చిచ్చుపెట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి... అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడ
దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్ట్పై మంత్రులు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్�
హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో �
హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు �
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి మరో ధరల వాత పెట్టింది. సర్చార్జి, ఫిక్స్డ్ చార్జి, యూనిట్ చార్జి అంటూ రకరకాల జిమ్మిక్కులతో మొత్తం మీద విద్యుత్తు బిల్లు మీద నెలకు అదనంగా 7 శాతం వసూలు చేయడానిక�
రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చి మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారు తోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు (Belt Shops) ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా ష
Nirmala Sitaraman | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటూఇటూ కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు.
KTR | ‘ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా, తెలంగాణ కచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే.. దివాలా రాష్ట్రం కానే కాదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎల్) గడువు మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. దరఖాస్తుదారులు తమ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈనెల 30వ తేదీ వరకు �
అవినీతి అక్రమాలపై మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలో �