బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎకో పార్కు నుంచి అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలలుగా ఎకో పార్కు నుంచి అప్పన్నపల�
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతున్నదని.. అందుకు సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యనే ప్రత్యక్ష నిదర్శనమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
అక్షరాలా.. లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డబ్బు ఏడు మందికి ఇంకా పంట రుణమాఫీ కాలేదు! ఇదీ కూడా రెండు లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్యే! రెండు లక్షలపైన లోన్ తీసుకున్న అన్నదాతల సంఖ్య దాదాపు 40వేలకుప�
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీల మేరకు దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు పెంచాలంటూ కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పో రాట సమితి నాయకులు శనివారం ధర్న�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరతోపాటు బోనస్ ఒకేసారి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. అలాగే సన్నాలతోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోసన్ చెల్లించాలన్నారు.
బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలపై పర్యవేక్షణ కరువవుతున్నది. ఏడాది క్రితం వరకు సాఫీగా నడిచినా ఆ పాఠశాలల్లో.. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారుతున్నది.
పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నత్తనడకన సాగుతున్నది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నిర్మాణానికి అడుగు పడినా.. ప్రభుత్వం మారడంతో పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. వచ్చే మేలోగా పూర్తి చేయాల్సి ఉన్నా.. అప్�
పదేళ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిన నిర్మల్ జిల్లా.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. పట్టించుకునే వారు లేక జిల్లాలో ప్రగతి పూర్తిగా కుంటుపడే పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొత్త సమస్య రైతులను వేధిస్తున్నది. సన్న వడ్లను విక్రయించేందుకు ముందుగా ఒక ప్రత్యేక యంత్రం(క్యాలీబర్)లో వేసి నిర్ధారించుకోవాలి. కానీ ఆ మిషన్లో అన్న�
అంగన్వాడీ చిన్నారులకు ప్రభుత్వ ఉచిత యూనిఫామ్ పత్తాలేదు. డ్రెస్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ తీరుతో అమలుకు నోచుకోవడం లేదు. తొలి విడుతలో భాగంగా 8,392 మంది చిన్నారులకు అందించకుండా తాత్సారం చేస్తున్�
ప్రతి పంటకూ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక బోగస్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
కొహెడలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన పండ్లమార్కెట్కు మంచిరోజులు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదిగా కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభ�
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ అనేక సమస్యలు తిష్ఠవేసి దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేసి పాఠశాలలను అభివృ�
ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఉద్యమన్ని ఆపేది లేదని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. ఆసరా పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు శుక్రవారం ఐదో ర