ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తమ బంధువులతో వారికి ఓట్లు వేయించలేదన్న కారణంతో కాంగ్రెస్ సర్పంచ్, ఆమె భర్త, వారి అనుచరులు, వార్డు సభ్యులు కలిసి తమపై కక్షగట్టారని ఓ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకుల�
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా �
‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని �
మద్యం దుకాణాలను సిండికేట్గా మారి లక్షలు.. లక్షలు పోసి దక్కించుకున్న వారిపై బెదిరింపులు మొదలయ్యాయి. పాలమూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కాంగ్రెస్ నేతలు వైన్ షాపులో యజమానులను బ్లాక్�
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాన
పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని పోలీసు అధికారులు అధికార
ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, నగదు, లక్షలాది చీరలు, కుక్కర్లు, గ్రై
కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు. పోలీసుల ముందే కాంగ్రెస్�
ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టారు. ప్రార్థనాలయాలలో ప్రచారానికి వీలులేకున్నా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బోరబండలో క�
పరిపాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంట�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎ�
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి �