ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేం
అక్కడ కయ్యం, ఇక్కడ వియ్యం అన్నట్టుగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణలో రోజువారీ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థి�
‘లోపల ఆలింగనాలు.. బయట ‘నట’యుద్ధాలు అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైఖరి బయపడింది. ‘కుండ పగిలితే పగిలింది. కానీ, కుక్క సంగతి తెలిసింది’ అనే రీతిలో రెండు పార్టీలు భవిష్యత్తులో రాష్ర్టాన్ని మోసగించే విషయంలో �
ఎన్నికల యుద్ధ సందర్భంలో ‘కుమ్మక్కు’, ‘బీ టీం’ అంటూ యథేచ్ఛగా పేలుతున్నయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్సే. వాటిని ఆ స్థాయిలో హడలెత్తిస్తున్
మోదీ రాష్ర్టానికి రావడానికి రెండు రోజుల ముందు.. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోదీ రావడానికి ఒకరోజు ముందు.. �
కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీజేపీలు దోస్తీ కట్టాయి. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాషాయం, హస్తం కలిసిపోయాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటోన్మ�
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం బహిర్గతమైందని, బడేభాయ్-చోటాభాయ్ రహస్య బంధం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రధాని ఆదిల
ఢిల్లీ స్థాయిలో జెండాలు-ఎజెండాలు వేరంటూ రాద్దాంతం చేస్తాయి. కానీ గల్లీకొచ్చేసరికి గలీజు రాజకీయాలకు పాల్పడుతాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఎదుర్కొనలేక అసెంబ్లీ స్థాయిలోనే కాదు.. చివరకు స్థానిక సంస్థల పరిధు
ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశ�