బీసీ బంద్లో భాగంగా శనివారం కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంద్లో భాగంగా షాప్ ఇంకా మూయలేదంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మహిళా వ�
Congress Activists | కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే చివరి క్షణం వరకు వచ్చి
BRS Party | బీఆర్ఎస్లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హమీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో తీవ్ర వ్యతిరేకతను రేవంత్ సర
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన పథకాలకు సర్కారు అరకొర నిధులే కేటాయించింది. కొన్నింటి ఊసే ఎత్తలేదు. రాజీవ్ వికాసం పథకానికి మాత్రం చెప్పిన విధంగానే రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది.
Bees attack | సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు �
Dharmapuri | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రగలుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి చేసి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పరాయి వాళ్లలా చూస్తూ అవమానిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) ఆవేదన వ్యక్తం చేస�
MLA Kadiam | ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉదంతం మరవకముందే స్టేషన్ ఘన్పూర్ (Station G
సాధారణంగా ప్ర భుత్వ పథకాలు ఎవరికి దక్కాలి? ఆయా వర్గా ల్లో అర్హులకు అందాలి!. కానీ, ఈ ప్రభుత్వం లో అందంతా తూచ్..! మీరు కాంగ్రెస్ నాయకులో, కార్యకర్తనో అయ్యుంటేనే వర్తిస్తాయ్!
మండల కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది.
2008, హెచ్ఎంటీవీలో ట్రైనీ జర్నలిస్టుగా మొదలైన నా పాత్రికేయ ప్రయాణం ఆ తర్వాత ‘టీ’ న్యూస్, ఇప్పుడు ‘తెలుగు స్ర్కైబ్'లో కంటెంట్ హెడ్గా కొనసాగుతున్నది. పాత్రికేయురాలిగా ప్రజలకు నేనందించిన సేవలను గుర్తిం�
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చ