కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం అధికారులు సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రవేశాల కోసం కాలనీలో ఒకటి నుంచి ఏడో తరగ�
తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పనికిరాని విమర్శలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దమ్ముంటే విచారణ జరిపించి అవినీతిపై నిరూపించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అ�
Jabalpur university | మాస్టర్స్ డిగ్రీ విద్యార్థుల పరీక్షల కోసం టైమ్టేబుల్, అడ్మిట్ కార్డులను యూనివర్సిటీ (Jabalpur university) జారీ చేసింది. అయితే పరీక్షలు నిర్వహించడం మరిచిపోయింది. దీంతో పరీక్షల కోసం వచ్చిన విద్యార్థులు ఈ �
మొదటిసారిగా వచన కవితను భాగాలుగా విభజించి వాటిని పేర్కొన్న వారెవరు? భద్రిరాజు కృష్ణమూర్తి, జీవీసుబ్రహ్మణ్యం, చేకూరి రామారావు లాంటివారు చెప్పి ఉన్నట్టు ఎక్కడా చదవలేదు. మన ప్రాచీన ఆలంకారికులు చెప్పి ఉంటా�
దారుణ హత్యకు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియ లు ఆయన స్వగ్రామం గుర్జకుంటలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. అందరితో కలుపుగొలుపుగా ఉండే జడ్పీటీసీ మల్లేశం హత్యను గ్రామ
ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి ద�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోడు భూముల పట్టాలను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చ
ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షక�
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు(సీయూఈటీ) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంద�
వచ్చే నెల 3 నుంచి పల్లె , పట్టణ ప్రగతిలో భాగం గా మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమ
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధ�
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పరీక్ష విధానం, సిలబస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని పేపర్లు ఉంటాయి? ఏ పేపర్కు ఎన్ని మార్కులు ఉంటాయి? పరీక్ష రాసేందుకు ఎంత సమయం కేటాయిస్తారు
లక్నో: అనుమానాస్పదంగా మరణించిన కుమారుడి మృతదేహాన్ని తండ్రి 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్లో ఉంచారు. కుమారుడు హత్యకు గురైనట్లు ఆరోపించిన ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోనని అన్నారు. దిగి �