గూగుల్ క్రోమ్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్వేర్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.
ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతి ఆంక్షల అమలును కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు వాయిదావేసింది. అక్టోబర్ 31 వరకు ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత వర్గాలు స్పష్టంచేశాయి. దీ
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల�
ఏడాది నిండని పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇచ్చేయడం.. మా పాప సెల్ఫోన్ లేనిదే అన్నం తినదండీ అని చెప్పుకోవడం సర్వసాధారణమైంది. సమయం దొరికినప్పుడల్లా స్మార్ట్ఫోన్లలో వీడియోగేమ్స్ ఆడుతున్నారు.
నేటి కాలంలో చాలామంది గంటల తరబడి కంప్యూటర్, ఫోన్ స్క్రీన్వైపు చూస్తూ గడుపుతుండటంతో అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. వయసు సంబంధిత కారణాలు, వ్యాధికి గురికావడం కూడా కండ్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడ�
రాష్ట్ర సర్కారు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఇందులో భాగంగా బలగల గ్రామంలో రూ.36 కోట్లతో బాయ్స్-1, బాయ్స్-2 విద్యాలయాలను నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించింది.
NPA | రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి.
కులం, మతం, లింగం, వర్గం, భౌగోళిక నివాసాల ఆధారంగా భారత్లో పెరుగుతున్న అసమానతలు డిజిటల్ రంగంలో కూడా ప్రస్ఫుటమవుతున్నాయని ఆక్స్ఫాం ఇండియా పేర్కొన్నది. ‘ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022-డిజిటల్ డివైడ్' ప�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తేతెలంగాణ): కాలం మారుతున్న కొద్ది సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కలిగిన వర్చువల్ను పీసీలను అందుబాటులోకి తీసుక
కొవిడ్-19 సహా అన్నిరకాల వైరస్లను క్షణాల్లో చంపగలిగే అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణవాసి మండాజి నర్సింహాచారి. దానిపేరు ‘ఇన్స్టా షీల్డ్'. ఇందులో వాడిన టెక్నాలజీకి సీసీఎంబీ అనుమతి లభించడం, ఇలాం
మంత్రి ఎర్రబెల్లి | స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.