పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఎంఎప్టీ, టీజీఈడబ్ల్యూఐడీసీ నిధుల ద్వ�
జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, ఓదెల మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలను కల
Munawar Faruqui | బాలీవుడ్ బిగ్బాస్ 17 విజేత స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్లో ఉన్న ఓ హుక్కా పార్లర్పై ముంబై పోలీసులు మంగళవారం రాత్రి రైడ్ చేయగా.. ఈ రైడ్లో
హిందీ చిత్రసీమలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది పంజాబీ సుందరి తాప్సీ. ‘ఛష్మే బద్దూర్' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ భామ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పింది.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల వ�
నిత్యం వాహనాలతో రద్దీగా మారే ప్రాంతం.ఒక వాహనం అటు వెళ్లితే మరో వాహ నం ఇటు రావాలంటే చాలా కష్టతరంగా మారేది. ట్రాఫిక్కు అంతరాయం జరిగితే తీవ్ర ఇబ్బందులు. వీటిని అధిగమించి సమాయానికి గమ్యస్థానాలకు చేరాలంటేనే
సంగారెడ్డి జిల్లాలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అ
మేయర్ గుండు సుధారాణి వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేష�
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
మంత్రి జగదీష్ రెడ్డి | కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.