మంత్రి జగదీష్ రెడ్డి | కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల: లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదిన సుందరకాండ దీక్ష మంగళవారం మహాపూర్ణాహుతితో ముగిసిందని టిటిడి