వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆ�
Complaint | హిందూ దేవుళ్లు శ్రీ సీతారామలక్ష్మణులపై సినీ యాక్టర్ ప్రకాష్రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో హిందూ సామాజిక సంస్థల ప్రతినిధులు ఆదివారం ఫిర్యాదు చేశారు .
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజులు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడి బురుజుల పరిరక్షణ సమితి, అఖిలపక్ష ప్రజా
రాష్ట్రంలోని లక్ష మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేస్తూ, కేవలం ఒకరిద్దరు బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోస�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో
తమ కుటుంబసభ్యులకు సన్నిహితంగా ఉంటూ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లోని ప్రశా
పోలీసులు బెదిరించి, అసభ్యకరంగా ప్రవర్తించి తన భర్త మెదక్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ను అరెస్టు చేశారని అతని భార్య గాయత్రి, తల్లి లక్ష్మి, కుటుంబీకులు ఆరోపించారు. మెదక్ పట్టణ సీఐ
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్�
Complaint | ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం ,నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బుధవారం ఫిర్యాదు చేశారు.