రామగుండం బల్దియాలో అవకతవకలపై అధికారులు, కాంట్రాక్టర్లలో విచారణ గుబులు మొదలైంది. టీయూఎస్ఐడీసీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఫిర్యాదు మేరకు శనివారం విచారణ
కూకట్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ నంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల భూమికి సంబంధించి గత వారం హైడ్రా.. ఈ భూమి ఈదులకుంట.. ప్రభుత్వస్థలమంటూ.. అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించింది.
cop suspended | ఒక పోలీస్ కానిస్టేబుల్ వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నాడు. చిరుతిండ్లు, ఐస్క్రీం వంటివి తీసుకుని తినసాగాడు. వ్యాపార సంఘ సభ్యులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడి
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆ�
Complaint | హిందూ దేవుళ్లు శ్రీ సీతారామలక్ష్మణులపై సినీ యాక్టర్ ప్రకాష్రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో హిందూ సామాజిక సంస్థల ప్రతినిధులు ఆదివారం ఫిర్యాదు చేశారు .
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజులు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడి బురుజుల పరిరక్షణ సమితి, అఖిలపక్ష ప్రజా
రాష్ట్రంలోని లక్ష మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేస్తూ, కేవలం ఒకరిద్దరు బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోస�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో