కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో
తమ కుటుంబసభ్యులకు సన్నిహితంగా ఉంటూ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లోని ప్రశా
పోలీసులు బెదిరించి, అసభ్యకరంగా ప్రవర్తించి తన భర్త మెదక్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ను అరెస్టు చేశారని అతని భార్య గాయత్రి, తల్లి లక్ష్మి, కుటుంబీకులు ఆరోపించారు. మెదక్ పట్టణ సీఐ
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్�
Complaint | ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం ,నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బుధవారం ఫిర్యాదు చేశారు.
Complaint | జిల్లాలోని భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేష్ గౌడ్ పై విచక్షణారహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
NTR | సోషల్ మీడియా పెరిగిన కొద్దీ ట్రోల్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సినీ హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. “మా హీరో గొప్ప – మీ హీరో కాదు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీ�
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Woman Missing | ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గూడమమడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ (30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లి బోతింగే కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.