మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుండడాన్ని స్థాని�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుప
స్నేహితులు.. బంధువులు ఇలా తెలిసిన వాళ్లే మహిళలను వేధిస్తుండడంతో బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్మీడియా ఫోన్లలో వేధించే వారు మొదట గుర్తుతెలియని వ్యక్తులుగా ఉంటూ తరువాత విచారణలో దగ్గర
రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్పై బుధవారం తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది సింగం జనార్ధన్ తెలిపారు. నగర పాలక పరిధిలోని ఎన్ట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
దళిత జాతికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లపై అట్రాసిటీ కేస�
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండదండలతో నిర్వహిస్తున్న డిజిటల్ పత్రిక ‘తెలంగాణ స్ర్కైబ్' బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని పెంచేలా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస
BRS Complaint | కృష్ణానది నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు అరికట్టాలని కృష్ణ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశ�
ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్పై అవాకులు చెవాకులు �
తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, యూత్ అధ�