‘గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) కేవలం 8 ఏండ్లలో నిర్మించిన గుజరాత్ ప్రభుత్వానికి.. వసతుల లేమితో 60 ఏండ్లుగా కునారిల్లుతున్న పాఠశాలలు, అంగన్వాడీలను బాగుచేసే సోయి లేకుండ�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ కోకన్వీనర్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పురుషోత్తం వెల్లడించారు. ఈ మేరకు �
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగో�
బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అంతటితో ఆగలేదు. ‘మేం వాటిని బహిష్కరిస్తాం. మేం వారి దుకాణాల నుంచి ఏమీ కొనం. వారికి ఎటువంటి పని ఇవ్వం’ అంటూ ఆ సభలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ కూడా చేయించారు.
‘తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు 24 గంటల ఉచిత �
భగత్సింగ్ జీవితం 23 ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు. రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రాహ్మణులను కించ పరిచేలా వ్యాఖ్యానించారు. బండిని ఆశీర్వదించేందుకు వెళ్లిన బ్రాహ్మణులను దారుణంగా హేళన చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘం, ధూపదీప నైవేద్య సంఘం, అర్చక సంఘ
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే రజకులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుమారస్వామి కొనియాడారు. బుధవారం నగరంలోని మే�
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
కర్షక మిత్ర కింద ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి 50 లక్షలు ఇవ్వనున్నట్లు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు స్పష్టం చేశారు. కేడీసీసీబీ బ్యాంకు సమావేశ మందిరంలో సోమవారం జరిగిన బ్యాంక్ 101వ స�
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. గొర్రెల లబ్ధిదార
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్ప�
న్యూఢిల్లీ: ఒక అథ్లెట్గా తాను ఒక వర్గం తరఫున కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. తన వరకు హిందూ-ముస్లిం అనేది విషయమే కాదని భారత్కు ఆడటాన్నే గర్వంగా భ�