ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను బుధవారం ఆయన తన�
మహబూబాబాద్ జిల్లా గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) జ్వరపీడితులు, రోగులతో కిటకిటలాడుతున్నది. నిత్యం వందలాది మంది రోగులు దవాఖానకు జ్వరాలతో వస్తుండగా దవాఖానలో సరిపడా బెడ్లులేక ఇబ్బందులు పడుత�
వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి రాజేందర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం అగ్ని ప్రమాదాలు సంభవ
దివ్యాంగులు సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి మీసేవా కేంద్రాల్లో స్లాట్బుక్ చేసుకోవాలన్నారు.
మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఔరాయా జిల్లాలో అంజలి (20) అనే యువతికి కరెంట్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తీస�
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో సర్కారీ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్పూర్కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్పూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో స్లైన్ �
ఉజ్జయిని ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పంటపొలాల్లో పడేశార
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �
తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు.
బీజేపీ నేతలు నోరెత్తితే దేశానికి గుజరాత్ మాడల్ అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ప్రజారోగ్య వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది.