జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. తొలుత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్ట
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు
బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా మేయర్, కార్పొరేటర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా తానై అన్నట్లు నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
పారిశుధ్య నిర్వహణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు బల్దియా విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ఇటీవల సర్కిల్ -15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు తెలుగు తల్లి ఫ్లైఓవర్పై స్వీపింగ్ యంత్రాల
ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండడంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంటున్నది. డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం సేకరించి
అనేక సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎట్టకేలకు అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ప్రతి సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయ�
మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ముసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా తప్పులు లేని ఓటరు జాబితా తయారుకు కృషి చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని, అందుకోసం జనవరి 1వ తేదీ నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసుకొ�