మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సమర్థ నిర్వహణకు పీవో, ఏపీవోలుగా నియమించిన వారందరికీ సోమ, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో శిక్షణ ఇచ్చేందుకు 15 కళాశాలలో ఒక్కొక్క కాలేజీలో నాలుగు హాల్లో మొత్తం 60 హాళ్లలో మొత్తం 11,442 మందికి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల�
హైదరాబాద్ నగరంలోని 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ హైకోర్టుకు తెలియజేశారు.
భవన నిర్మాణ వ్యర్థాల తరలింపుపై జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులు, వాహనాలకు ఈవీడీఎం విభాగం భారీగా జరిమానాలు విధిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు విడతల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డబుల్ బెడ్ర�
గ్రేటర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలు అందించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నగరంలో అమ
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ఈ సీజన్లో మళ్లీ వానలు దంచికొట్టాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింద�
భవన నిర్మాణ, కూల్చివేసిన నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని ప్రదేశాల్లో ఇష్టా రాజ్యంగా వేసిన పక్షంలో చట్టరీత్యా చర్యలకు వెనుకాడకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కల్గిస్తున్న వారిపై కఠిన�
గ్రేటర్ హైదరాబాద్లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.