గ్రేటర్ హైదరాబాద్లో చెదురు, ముదురు ఘటనల మినహా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం ఉదయం కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ ..పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వ
నగరంలో వినాయక సామూహిక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు 29 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు.
సైబర్నేరాలను నియంత్రించడంలో జోనల్ సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, సైబర్నేరాలను అరికట్టడానికి , కేసుల పరిష్కారానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పనిచేయాలని నగర పోలీస్
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని శాఖలు, భాగ్యనగర్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
మందుబాబులూ .. బీ కేర్ ఫుల్.. ఇకపై ఎనీ టైమ్ ఎనీ సెంటర్ తనిఖీలు తప్పవు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డే�
సర్దార్ది ఆత్మహత్య కాదని, ప్రేరేపిత హత్య అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీన�
ఈనెల 13 నుంచి 16 వరకు దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు ప్రాతినిథ్యం వహిస్తున
నగరంలో శనివారం జరిగే హనుమాన్ విజయోత్సవ యాత్రకు 20వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా ఉంటుందని, హైదరాబ
నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో వచ్చే నెల 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద�
దీపావళి సందర్భంగా తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్ల కోసం ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తులు స్వీకరించరని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన 9వ తేదీ నుంచి నగరంలో నిర్వహించిన విస్తృత తనిఖీలలో సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిం�
ప్రముఖ కంటి ఆసుపత్రుల నిర్వహణ సంస్థ మ్యాక్సివిజన్.. హైదరాబాద్లో సూపర్ టెర్టిరీ ఐ కేర్ సెంటర్ను ప్రారంభించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.20 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను సిటీ పో
రాబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సెక్టోరియల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం సమష్టిగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు.
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చాట్ జీపీటీతో తమకు కావాల్సిన మేసేజ్లు తయారు చేసి బాధితులకు పంపిస్తున్నారని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనించాలని ట్రై పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డ