పెట్టుబడి, ఉపాధి కల్పన పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ రూ. 712 కోట్లను ఉగ్రవాదుల ఖాతాల్లోకి మళ్లిస్తున్న సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.
దేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 64శాతం రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, సంతోష్నగర్లలో నూతనంగా నిర్మించిన సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల నూ�
పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మ
నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేలా నగరంలో అమలు చేసిన ‘రోప్' మంచి ఫలితాలిస్తున్నది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవడంతో పౌరుల్లో సైతం క్రమశిక్షణ �
విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు.
లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఆహ్వానపత్రిక