హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్ర
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Asia Cup 2023: ప్రేమదాస స్టేడియంలో రెండు దేశాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. లంకపై ఇండియా గెలిచిన తర్వాత ఈ ఘటన జరిగింది. లంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. మరో గ్యాంగ్పై అటాక్ చేశాడు. ఆ ఘటనకు చె�
ind vs pak match: రిజర్వ్ డే కూడా వర్షార్ఫణం కానున్నది. కొలంబోలో ప్రస్తుతం ముసురు పడుతోంది. దీంతో ఆసియాకప్లో భాగంగా జరిగే ఇండోపాక్ గ్రూపు స్టేజ్ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. �
Asia Cup: కొలంబోలో క్యాసినోకు వెళ్లిన పాక్ క్రికెట్ బోర్డు అధికారిపై విమర్శలు వస్తున్నాయి. మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్తో పాటు మరో వ్యక్తి కూడా క్యాసినో వెళ్లారు. ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్
Asia Cup-2023 | ఆసియా కప్ -2023లో భాగంగా సూపర్-4 స్థాయిలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటి�
Asia cup | భారత్-పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ‘ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC)’ శుభవార్త చెప్పింది. ఆసియా కప్-2023లో భాగంగా ఈ నెల 10న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వర్షంవల్ల అంతరాయం కలిగితే.. ఆ మ్య
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ -2023 ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) తాజాగా శ్రీలంక చే�
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వీధుల్లో ఆర్మీ గస్తీ నిర్వహిస్తోంది. అధక్ష్య, ప్రధాని భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరోవైపు ఆందోళనలు మాత్రం
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �