Asia Cup: కొలంబోలో క్యాసినోకు వెళ్లిన పాక్ క్రికెట్ బోర్డు అధికారిపై విమర్శలు వస్తున్నాయి. మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్తో పాటు మరో వ్యక్తి కూడా క్యాసినో వెళ్లారు. ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్
Asia Cup-2023 | ఆసియా కప్ -2023లో భాగంగా సూపర్-4 స్థాయిలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటి�
Asia cup | భారత్-పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ‘ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC)’ శుభవార్త చెప్పింది. ఆసియా కప్-2023లో భాగంగా ఈ నెల 10న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వర్షంవల్ల అంతరాయం కలిగితే.. ఆ మ్య
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ -2023 ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) తాజాగా శ్రీలంక చే�
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వీధుల్లో ఆర్మీ గస్తీ నిర్వహిస్తోంది. అధక్ష్య, ప్రధాని భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరోవైపు ఆందోళనలు మాత్రం
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �
కొలంబో : శ్రీలంకలో ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రావణకాష్టంలా భగభగ మండుతూనే ఉంది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శ్రీలంక రా�
కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్క అధికారిక నివాసంలో కాల్పులు చోటు చేసుకుంది. అయితే రాజపక్స నివాసాన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావడంతో, ఆందోళనకారులను అదుపు చేసే
Colombo | ఎండా కాలం కదా తాగే నీళ్ల కోసం ఈ డబ్బాలన్నింటినీ లైనులో పెట్టారనుకుంటున్నారా?.. అయితే మీరు డబ్బాలో కాలుపెట్టినట్లే.. అవన్నీ డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద వరుసగా పెట్టారు. తమ వాహనాలను బయటకు తీయడానిక�
శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు శుక్రవారం పునః ప్రారంభించినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రటకనలో తెలిపారు. 19
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన భారత్.. మ