SLvIND : భారత్తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగవ రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది. క్రీజ్లో పసిందు సూర్యబంద్ర 35, కమిందు మెండిస్ 10 రన్
IND vs SL 2nd Test : తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం కొలంబో మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
విదేశీ గడ్డపై మూడేండ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్�
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ మునుపెన్నడూ లేని విధంగా సన్నద్ధం అవుతోంది. ఈనెల 4న కొలంబోలో అడుగుపెట్టడం మొదలు అక్కడి నాన్డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) మైదానంలో వరుసగా ఆరు రోజ
Free Entry : క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) తీపికబురు చెప్పింది. భారత జట్టుతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది.
తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే నెల 15 నుంచి 27 వరకు లంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రానుందని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గుర�
T20 World Cup: ఆదివారం కొలంబోను వంద శాతం మేఘాలు కమ్ముకోనున్నాయి. సాయంత్రం వేళ సుమారు 13 శాతం మాత్రమే వర్షం పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు వర్షం ఆటంకంగా మారే అవకాశాలు ఉన్�
Abhishek Sharma: ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ .. ఆదివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో ఆడుతాడో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. ఇవాళ జరిగే ట్రైనింగ్ సెషన్ ఆధారంగా అతని ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. అయితే
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను