T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను
Bangladesh Cricket Board : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ముందు బంగ్లాదేశ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెస్టు జట్టు సారథిగా ఉన్న నజ్ముల్ హుసేన్ శాంటో (Najmul Hussain Shanto) పదవీ కాలాన్ని మరో ఏడాది�
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక మహిళల జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లంక 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఓ కోతి చేసిన పని వల్ల శ్రీలంక దేశమంతటా చీకట్లు అలుముకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు కొలంబో దక్షిణ ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి చొరబడింది. ఈ కారణంగా దేశ వ్�
IND vs Srilanka | భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్కు వేదిక కానుంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది
Race car crash | ప్రశాంతంగా కారు రేస్ జరుగుతోంది. ఎలాంటి ఫీజు లేకుండా ఈ రేస్ను తిలకించే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్లు రయ్రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులు వాటిని చూస్తూ ఎ
Jagtial | ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లి తిరిగి స్వదేశానికి వస్తున్న ఓ వ్యక్తి చూపిన మానవత్వం అతడినే జైలుపాలు చేసింది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొలాసకు చెందిన బద్దెనపల్లి శంకరయ్య ఉపాధి నిమిత్తం 14 ఏండ్లుగా స�
Strong Earthquake | పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంక (Sri Lanka)ను శక్తివంతమైన భూకంపం (Strong Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్ర
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Asia Cup 2023: ప్రేమదాస స్టేడియంలో రెండు దేశాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. లంకపై ఇండియా గెలిచిన తర్వాత ఈ ఘటన జరిగింది. లంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. మరో గ్యాంగ్పై అటాక్ చేశాడు. ఆ ఘటనకు చె�