భోజన బకాయిలు, వేతనాలు చెల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మిక
ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక
యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖలలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథక�
జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణర�
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
పాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �
స్థానిక వరుల సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం పెళ్లికుమారుల గెటప్ వేశారు. పెళ్లిలో ధరించే తలపాగా పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య గుర్రాలపై ఊరేగుతూ
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�