జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆ
వచ్చే నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారు
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా ప
ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయ పాత భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం లైబ్రరీకి సెలవు కావడం, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో దోపిడీకి తావు లేకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం న�
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిలాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో క�
మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వారు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని ఆకాంక్షించారు. అలాగే, మహాలక్ష్మి పథకం మహిళలకు వరంలాంటిదని అన్నారు. మహాలక్�
ఊరూరు నుంచి తరలివచ్చిన బాధితులు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై కలెక్టర్లకు వినతులు సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని.. రేషన్ కార్డులో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని.. బ్యాంకు రుణ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక జెండాలు �
కేంద్రాలను పరిశీలించిన ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కళ్లలో టెన్షన్.. టెన్షన్.. ఎక్కడా చూసినా హడావు�
మరికొద్ది గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది.. ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.. రోజుల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెరపడనున్నది.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలో వేర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లార
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు సంబురంగా, సంతోషంగా మొక్కలు నాటే కార్యక్రమం�
ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో వంద శాతం ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్ల