పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మ
‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా పెద్ద దవాఖాన ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నివార్డులతోపాటు ప్రసవాల గదిని పరిశీలించారు. సెకండ్ ఎస్�
అన్ని రంగాల్లో ఖమ్మం అగ్రభాగంలో ఉన్నదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�