Collector Venkatesh Dotre | జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ( Paddy procurement ) ప్రక్రియను వేగవంతం చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లాలో టైగర్ జోన్ కారిడార్ను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం విజయదశమి(దసరా) వేడుకలు కనుల పండువగా కొనసాగాయి. రావణసుర దహన ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసులు ఆయుధపూజ నిర్వహించారు. ర్యాలీలు నిర్వ�
ఈ నెల 13న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌరస్తా వరకు 5-కే రన్ను జిల్లా అదనపు కలె�
ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్ని�
ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు.
జిల్లాలోని చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా నీటిపారుదల శాఖ, ఇంజినీరింగ్ వి
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను ప్రతి రోజూ పరిశీలించి, వివరాలు నమోదు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక వ్యయ పరిశీల�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని �
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు(టాస్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించ�
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు, పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు వెంకటేశ్దోత్రే, బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావ
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడ గ్రామస్తులు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘గుట్ట దిగితేనే గొంతు తడిచేది’ పేరిట కథనం ప్రచురితమైం ది.
మే 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణు�