ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ�
పార్లమంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని వివేకా�
లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌక్ వరకు స్వీప్ ఆక్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎన్నికల యాప్లను రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచిత�
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. సీసీ �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా వెంకటేశ్ దౌత్రేను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హేమంత్ బోర్కడే సహదేవరావును హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్గా బదిలీ �