చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి �
నిబంధనలను పక్కాగా పా టిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ సూచించారు.
జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిం చి బడిబయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తన వ్యాపారాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టాలని వ్యవసాయ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు.
సార్వత్రిక సమరం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్కు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్కర్నూల్ పార�
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమం�
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 16 ఫిర్యాదులు అందాయి.
బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎన్నికల సమయంలో హస్తం గూటిలో చేరిన కొల్లాపూర్ వైస్ ఎంపీపీ సభావట్ భోజ్యానాయక్పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు శుక్రవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. గత నెల 6వ
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. శు క్రవారం మండలంలోని గగ్గలపల్లి శ్రీకృష్ణ జిన్నింగ్ రైస్మిల్లును పరిశీలించి నెల్లికొండ వ్యవసాయ మ�
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఎన్నో ఏండ్ల కల సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో సాకారం కాబోతున్నదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథక�
వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ‘నమస్తే తెలం�
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�