ప్రాథమిక వైద్యంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడే సీపీఆర్ అనే ప్రాథమిక వైద్యం గ్రామస్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బుధవారం జిల్లాకు కొత్త ఈవీఎంలు చేరుకున్నాయి. మూడు భారీ వాహనాల్లో వచ్చిన ఈవీఎంల సీల్లను జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎ�
నాగర్కర్నూల్ : జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పేరుతో గత కొద్దిరోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రొ
భూసార పరీక్షలతో అధిక దిగుబడులు పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ మేలు రకమైన వంగడాలను రూపొందించాలి నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ బిజినేపల్లి, మార్చి 23 : దక్షిణ తెలంగాణలో వానకాలం సీజన్లో 9,23, 492 హెక్టార�