రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పా
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక �
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, తాసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా గర్భిణీలకు అవగాహన కల
విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలది కీలక పాత్ర అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం మోతే మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికం�
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ -2025 �
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పుల్లారెడ్డి చెరువు పక్కన నిర్వహించ�
వాటర్ షెడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధకారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోవాటర్ షెడ్ పథకం పనులను ఆయన
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామంలోని శ్�
ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్న�
ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదని, భూ భారతిలో అవకాశం ఉందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం భూ భారతితో రైతుల సమస్యలన్నీ తీరిపోత�
భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలోని