Irrigation Water | ఇవాళ బోనకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సర్కారు విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 10వేల ఉపాధ్యా య పోస్టులను నియామకం చేసి పత్రాలు అందించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మ
రైతు సేవ, రైతు ఉ త్పత్తిదారుల సంస్థతో రైతన్నలకు ఎంతో మే లు జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలోని నాగపురి గ్రా మంలో ఆదివారం రైతు సేవ రైతు ఉత్పత్తిదారులు సంస్థ లిమిటెడ్ మూడ
ఎందరో అమరుల త్యాగా ల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దశదిశలా విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని
జిల్లాలో నిర్దేశించిన ఏడువేల ఎకరాల లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్పామ్ తోటల పెంపకానికి కృషి చేయాలని రాష్ట్ర హార్టికల్చర్, సెరీ కల్చర్ కమిషనర్ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంగునూరు �
ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి జితేశ్ వీ పాటిల్ అన్నారు.
సామాజిక ఉద్యమకారుడిగా బహుజనుల హక్కుల కోసం పోరాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కే దక్కుతుందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కొండపాక మండలంలోని విశ్వనాథ్పల్లి, రవీంద్రనగర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు
రెండో విడత దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన �
ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్తు ఆపద వచ్చినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, రేడియేషన్ విడుదలైన సందర్భంలో బాధిత వ్యక్తులను రక్షించడం, సిబ్బంది సురక్షితంగా విధులు నిర్వహించడం వంటి అంశాలపై బుధవారం సి
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్
మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించి దుబ్బాకను ఆకుపచ్చగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ నేతృత్వంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు
సిద్దిపేట జిల్లా జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును కైవసం చేసుకున్నది.