భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతుల పోరాటం ఫలించింది. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇటీవల కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా చేసి, కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రాయికల్ మండలం దావన్ పల్లి, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ శుక�
రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భ
వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Satya Prasad | జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.సత్య ప్రసాద్(Satya Prasad) అన్నారు.
Sathyaprasad | కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఇవాళ పరిశీలించారు. అక్రమంగా మట్టి తరలించేందుకు ఉపయోగించిన జేసీబీని గుర్తించిన కలెక్�
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చే�