కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కోసం కార్యక్రమాన్ని చేపట్టిందని, అందుకోసం జిల్లా వ్యాప్తంగా అధికారు�
సంగారెడ్డి జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్అఫెర్స్ డైరెక్టర్ పౌసుమిబసు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో �
సంగారెడ్డి జిల్లాలో గురువారం మోస్తరు నుంచి జోరుగా వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీశ�
సంగారెడ్డి జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని 100 శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషన ర్లు, ఇతర అధికారులతో హరితహా�
చివరి లబ్ధిదారుడికీ సాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచ�
తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పంటను అధికంగా జహీరాబాద్ డివిజన్లోనే సాగు చేస్తారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో అధికంగా రైతులు చెరుకు సా�
జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిశ్రమ అధికారులను ఆదేశించారు. ఆదివారం హ�
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడ
సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటా�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
దేశంలోనే పల్లెప్రగతి పనులు ఆదర్శంగా ఉన్నాయని, పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. గురువారం మొగుడంపల్లిలో పల్లె ప్రగతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లా
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�
తెలుగు సాహిత్యం సమాజానికి మంచి సందేశం ఇచ్చేవిధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాహితీ ద
తెలంగాణ ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామంలో గురువారం దశాబ్ది ఉత్సవాల్లో �