రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 6నుంచి చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ �
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువ�
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. తప్పుల్లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. గురువారం డిచ్పల్�
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భవి�
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హ�
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది �
అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని క�
ఎస్సారెస్పీలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో అలీసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కోస్లీ గోదావరి నది మొదటి పంప్ హౌస్ వద్ద కలెక్టర్�
అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్కు వచ్చి
మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర
ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు వైద్యులకు సూచించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆదివారం సందర్శించిన ఆయన.. నూతనంగా వచ
ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచ�
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశా�
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా యుద్ధప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.