Collector Rahulraj | ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు.
Fertilizers | మెదక్ జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
Prajavani | పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 119 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసిన
Labour Officer | రామాయంపేట మండల కేంద్రంలో ఉండాల్సిన లేబర్ ఆఫీసర్ ఎక్కడో ఉండడం సరైన పద్దతి కాదన్నారు యువకులు. సోమవారం రామాయంపేట యువకులు బైరం కుమార్ అధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్ర�
MLA Mynampally Rohit | గురువారం మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రతాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పి సీఈఓలతో కలిసి మెదక్
Collector Rahulraj | రానున్న రెండు నెలల పాటు క్ష్రేతస్థాయిలో తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించా�
ఇంటర్మీడియెట్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సంబంధిత అధికారులు పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ అధికారి మాధవి ఆధ్వర్యంలో ఇంటర్మీడియె
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలని మెదక్ జి ల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పంటరుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయాధికారులతో గ్రీవెన్స్సెల్ �
సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు �
రెడ్డిపల్లి త్రిఫులార్ పరిహారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తానని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా నర్సాపూర్�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. బుధవారం అంతార్జతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్�
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా కాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నది.
మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెన్గంగకు వరద ఉధృతి తగ్గింది. జైనథ్ మండలంలోని డొల్లార వద్ద ఎన్హెచ్-44పై గల బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో శనివారం రాత్రి 9 గంటల నుంచి రాకపోకలను నిలిపివేశా�
ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ల ప్రదర్శన కేంద్రాన్ని బుధవారం కలెక్టర�