ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగగా, ఆయాచోట్ల 144 సెక్షన్ అ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
కఠోరంగా శ్రమి స్తేనే విజయం సాధ్యమవుతుందని, ఇందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ, మాధ్యమిక విద�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు అతివలకు ఆరోగ్యరీత్యా తీపికబురు అందించింది. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పీహెచ్సీ, యూహెచ్సీ, బస్తీ దవాఖానల్లో ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చే
క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది , ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి గ్రామం ముక్రా(కే) అవుతుందని, ఆ దిశగా కంకణబద్దులమవుదాయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపు నిచ్చా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగుబాయి మహాపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఆదివాసీలు వైభవంగా నిర్వహించారు.