భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ఇన్నాళ్లూ విధులు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక సేవలు ప్రశంసనీయమైనవని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రియాంక దంపతు�
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే.
నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావులు కోరారు.
మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ రెండు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు మొదలు�
జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని, గురువారం నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నం�
వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరి�
ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఓటింగ్ జరుగనుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణా తరగతులను ప్రిసైడిండ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ సామగ్రితో ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాకు కేటాయించిన 344 బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులన్నీ నమోదు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల అకౌంటింగ్ టీం ఆఫీస్ను సోమవారం సందర్శించి రికార్�