ట్రిపుల్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించి న్యాయం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభ్యర్థించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా క
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచూక�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు అనే వ్యక్తి శుక్�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 42 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మ�
MLA Revuri Prakash Reddy | మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ల్యాదెళ్లలో ఎస్సారెస్పీకి చెందిన భవనాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ప�
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 4,730 మంది అభ్యర్థులకు హనుమకొండలో 11 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9:30 గంట ల నుంచి జరిగిన పరీక
వరంగల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ జెండాలు ఎగు�
చెరువు శిఖం కబ్జాలమయమైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందలాది అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. హద్దులు ఏర్పాటు చేసినా ఆనవాళ్లు సైతం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇటీవల ర
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధిక�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు �
ఎన్నికలు ప్రశాంత వాతావరంణంలో జరిగేలా సిబ్బంది చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను బుధవారం తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ర�
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలని, పనితీరు సరిగా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్కు మం�