ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్రెడ్�
మూడేండ్ల నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంప
ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని, 19 వేల పోస్టులతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిల�
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్
Pratima Singh | సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వరి, కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర పంటలను పరిశీలించి రైతుతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యక్షంగా మాట్లాడారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో�
మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా
రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహి�
ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రజావాణి రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాకేశ్రెడ్డి కోరారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలి�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు l సన్నాహక, శిక్షణ, ముద్రణా కార్యక్రమాలు, జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24వ తేద
మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, నాలుగు రోజులు కలెక్టర్ సెలవుపై వెళ్తే ఇన్చార్జిగా ఏ అధికారికి బాధ్యతలు అప్పగించరా? అని మెదక్ ఎమ�
collector Pratima Singh | భూగర్భ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫైబర్ కేబుల్స్, గ్యాస్ పైపులు, నీటి లైన్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు అని అన్నారు.
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్�