collector Pratima Singh | భూగర్భ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫైబర్ కేబుల్స్, గ్యాస్ పైపులు, నీటి లైన్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు అని అన్నారు.
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్�
వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థి
Collector Pratima Singh | ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
సాగు నీళ్లు లేక ఘనపూర్ ఆయకట్టు ఆగమైతుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీ
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ�
ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేయగా, మెదక్ జిల్లా కలెక్టర్గా ప్రతిమా సింగ్ను నియమించింది. గురువారం మెదక్ కలెక్టరేట్లో ప్రతిమాసింగ్ బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్�
మణికొండ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా జరిగింది. ఐదు మాసాలుగా ప్రజాసమస్యలను గాలికొదిలి..ఇప్పుడు టేబుల్ ఎజెండా అంటూ ఏవిధంగా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారంటూ మెజార్టీ సభ్యులు తీవ్ర�
అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మె