ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావ�
మెదక్ జిల్లాలో 86శాతం సర్ ప్రక్రియ పూర్తయ్యిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, స�
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రహదారుల భద్రత పై వివిధశాఖల అధికా
ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించార�
ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులాంతా ఆరుతడి పంటలు సాగుచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ రైతులకు సూచించిగా, తాము కోతల బెడదతో చాలారకాల పంటలు సాగుచేయల�
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలుసాగు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. శుక్రవారం మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయం, ఉద్యాన�
కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం వైద్యారోగ్�
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్రెడ్�
మూడేండ్ల నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంప
ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని, 19 వేల పోస్టులతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిల�
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్
Pratima Singh | సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వరి, కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర పంటలను పరిశీలించి రైతుతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యక్షంగా మాట్లాడారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో�
మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా