79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వే�
మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రతి మహిళా ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ మండ
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వేడుకల�
పేగుబంధం కరిగింది. పేగుతెంచుకొని పుట్టిన బిడ్డను అనాథను చేయడం ఇష్టం లేక తల్లడిల్లింది. తరుచూ అనారోగ్యం బారిన పడడం, చికిత్సకు ఖర్చు చేయించే స్థోమత లేకపోవడంతో వద్దనుకొని ఆ పదిహేను నెలల కొడుకును ఊయలలో వదిల
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన(జీజీహెచ్)లో కలెక్టర్ పమేలా సత్పతికి ఆదివారం మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
Collector Pamela Satpathy | హుజురాబాద్ రూరల్, జూన్ 04 : హుజురాబాద్ పట్టణం ఏరియా ఆస్పత్రిలోని అన్ని వార్డులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. . ఈ సందర్భంగా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటా�
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ సద్భావన ర్యాలీ తీశారు.
Pamela Satpathy | గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నా�
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ నజర్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటు అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా కలెక్ట�
ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని, కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం�