భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిత
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐడీవోసీలో పంచాయతీ ఎన్
గ్రామ పంచాయతీ ఎన్నికలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఓసి లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశ�
పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేయుటలో టీచర్ల పాత్ర కీలకమని, పూర్వ ప్రాథమిక విద్యలో చేరిన పిల్లలకు ఆటపాటలను పరిచయం చేస్తూ సాధ్యమైనంతగా అక్షర, గణిత జ్ఞానాన్ని అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జ�
త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్
జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా నీటి సంరక్�
కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా బీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మ�
జనగణన ప్రీ సర్వే వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంటాయని, దీనిపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సెన్సెస్ ఆఫ్ డైరెక్టర్ భారతి హోలికేరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణన సర్వే ఎన్యూమ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశిం�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరవ జాతీయ జల అవార్డులు అలాగే జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డులను ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని విజయవంతం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ అవార్డును అందుకో�
మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్కుమార్, �
విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని, ఎంచుకున్న ఆటలో ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల�