సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మ�
ఆర్టీసీ సంస్థపై ప్రయాణీకులకు అపారమైన నమ్మకం ఉందని, అందుకే ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చినా ఆర్టీసీకి ఆదరణ తగ్గడం లేదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సంస్థలోని సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు పని చేయాలన�
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచాయ్, జన్ భాగిదారీలో - 1.0 కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుర్తింపు వచ్చిందని, దేశ వ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో తెలంగాణ
దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తికి, ఐక్యతకు ప్రతీక అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్. వి.పాటిల్ అన్నారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండో రోజు అటు�
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్య�
రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి�
చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకుని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఇది నిరంతరం జరగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు.
సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందని, గిరిజన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.
చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ గరిమెళ్లపాడు, ఐటీడీఏ హెచ్ఎంటీసీ (హార్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్) ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం పరిశీలించారు. హెచ్ఎంటీసీకి సంబంధించిన
రుద్రంపూర్ గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం మట్టి ఇటుకల తయారీ ప్రక్రియను కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం పరిశీలించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థ�