అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత ఇండ్లపై ఎవరైనా బిల్లులు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జహీరాబాద్ ఎంపీ,జిల్లా అభివృద్ధి సమన్వయ, ప�
బీసీ కుల వృత్తుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మన రాష్ర్టానికి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ �
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని, స్వరాష్ట్రంలో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. కోటితో నిర్మించి�
‘నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాం, ఎప్పటికప్పుడు వర్షాలపై తహసీల్దార్లతో సమీక్షిస్తున్నామని’ కలెక్టర్ జితేశ్ వీ పాట�
దేశవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తే.. మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గిరి�
Kamareddy | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శి�
జిల్లాలో 21 రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభమైన వేడుకలను విజయవంతం చేయడానికి కలెక్టర్ జితేశ్ వీ పా�
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. బతుకమ్మ, ఇతర ఆ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార
దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించ
కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్ల�