జనగణన ప్రీ సర్వే వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంటాయని, దీనిపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సెన్సెస్ ఆఫ్ డైరెక్టర్ భారతి హోలికేరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణన సర్వే ఎన్యూమ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశిం�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరవ జాతీయ జల అవార్డులు అలాగే జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డులను ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని విజయవంతం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ అవార్డును అందుకో�
మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్కుమార్, �
విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని, ఎంచుకున్న ఆటలో ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల�
రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు.
సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మ�
ఆర్టీసీ సంస్థపై ప్రయాణీకులకు అపారమైన నమ్మకం ఉందని, అందుకే ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చినా ఆర్టీసీకి ఆదరణ తగ్గడం లేదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సంస్థలోని సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు పని చేయాలన�
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచాయ్, జన్ భాగిదారీలో - 1.0 కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుర్తింపు వచ్చిందని, దేశ వ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో తెలంగాణ
దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తికి, ఐక్యతకు ప్రతీక అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్. వి.పాటిల్ అన్నారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండో రోజు అటు�
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్య�