పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్పేటలోని శిశువిహార్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్�
ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నది.
మొదటి రోజు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో హోరాహరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి, క�
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. నల్లగొండలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎస్డబ్ల్యూసీ గోదాంలో శుక్రవారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రక్రియ కొన�
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాలకు వందనం చేశారు. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పిం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆదివారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్
ఎమ్మెల్సీ పోలింగ్, కౌంటింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.
నల్లగొండ పార్లమెంట్ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె పార్లమె�
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ కోరారు.
శ్రీరామ నవమిని వేడుకలు ప్రజలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల సీతారా�
లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం ఏఆర్ఓలు, సెక్టార్�