ఆసిఫాబాద్ కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవ్ రావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్గా స్నేహ శబరీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ
ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో క�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసర�
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న నిర్వహించబ�
ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో దియాలిబాయి లాల్ చంద్ చారిటబుల్ ట్రస్ట�
చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధి�
ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్మన్) పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత�
ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధిక�
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కల
పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.