ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024ను పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ బొరడే హే మంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ఆసిఫాబాద్, కాగజ్ న గర్ ఆర్డీవోలు కదం �
అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 3న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఈ నెల 24న జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు.