ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల ఉధృతి పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం ఆయన ఖమ్మం నగరం దానవాయిగూడెంలోని తెలంగాణ సోషల్�
Sports School | తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్త�
నిమ్స్ విస్తరణ పనుల్లో పెంచి నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పంజాగుట్ట లోని నిమ్స్ దవాఖానలో విస్తరణ ప్రాజెక్టులో చేపట్టిన పనుల వి
దోమలగూడ గగన్ మహల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని ఎన్జీఓలు, శిశు విహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు వారం రోజుల్లో అవసరమైన గుర్తింపు ధ్రువ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మీ �
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 164 ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ వసతి గృహా�
అంగన్వాడీ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సీపీడీఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేయాలని సూ
బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హకును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికా
హైదరాబాద్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో �