జిల్లాలోని ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్' కార్యక్రమ ఉద్దేశం నెరవేరిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముదిగొండ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన
ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పను�
పిల్లల ఉజ్వల భవిష్యత్కు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి �
ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మంరూరల్ కస్తూర్బా గాంధీ విద�
విద్యా సంస్ధలలో చదివే ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్ కార్డు రూపొందించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం ఖమ్మం ర
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సీఎం కప్ 2025-26 బాల్ బ్యాడ్మింటన్ స
జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగర�
గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది పారదర్శకంగా �
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను �
ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ‘నెలనెలా వెన్నెల’ 100వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా, తెలంగ�
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా తుపానుతో దెబ్బతిన్న పంటల నష్టం నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మ
ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన
ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�