మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్�
బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద�
పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్�
మూసీ సుందరీకరణ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు వేగిరం చేస్తున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి దానకిశోర్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అధికారులను కోరారు. హరి త ప్లాజా హోటల్లో జిల్లా అభివృద్ధి సమన్వ య, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశంలో కేంద్ర మం
జిల్లా అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 24న కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించి సోమవారం సంబంధిత జిల్లా అధికారుల
ఈ నెల 30న మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన కుల, జన, ఆధార్, సదరం, అర్ఫన్ వంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్
విద్యార్థులు పరీక్షలో తప్పితే ఉపాధ్యాయులదే బాధ్యత అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించార
ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్త�
తెలంగాణ రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.