ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వారితోపాటు పీడబ్ల్యూడీ ఓటర్లు ఇంటి వద్దనే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఓటు వేసే అవకాశం కల్పించేందుకు �
అసెంబ్లీ ఎన్నికల నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలె క్టర్ అనుదీప్ మలక్పేట నియో
ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు (డీఆర్సీ) ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు విడతల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డబుల్ బెడ్ర�
హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్
రెండో విడత ఇండ్ల పంపిణీకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13,300 మంది లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్�
తెలిసీ.. తెలియక నోటరీ ద్వారా స్థలాలు కొని సరియైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజిస్టర్ కాని వ్యవసాయేతర భూములను జీవో 84కింద ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తున్�
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.